కొరొనా మృతునికి అంత్యసంస్కారాలు చేసిన కుటుంబ సభ్యులు

కొరొనా మృతునికి అంత్యసంస్కారాలు చేసిన కుటుంబ సభ్యులు: చర్యలకు ఆదేశించిన సబ్ డివిజనల్ ఆఫీసర్ షిండే భద్రావత (చంద్రపూర్) : స్థానిక ఆరోగ్య అధికారులను తప్పుదారి పట్టించిన ఒ కుటుంబం మరణించిన కరోనా బాధితురాలికి దహన సంస్కారాలు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉపవిభాగ అధికారి షిండే కఠినమైన చర్య తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం, భద్రావతికి చెందిన భోజవార్డ్ లో నివాసముంటున్న కుటుంబానికి చెందిన కరోనా రోగి గృహనిర్బందంలో చికిత్స పోందుతున్నారు.ఆమెఆరోగ్యం క్షీణించడంతో చికిత్సకోసం ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలో మరణించాడు. పరిపాలనకు సమాచారం ఇవ్వకుండా,...

Post a Comment

0 Comments