పిడుగుపడి భార్యాభర్తలు మృతి: బ్రహ్మపురి (చంద్రపూర్) : బ్రహ్మపురి నుండి 3 కి.మీ దూరంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందారు.వివరాలలోకి వెళితే బహ్మపురి తాలూకాలోని మారుమూల గ్రామమైన పార్డ్గావ్కు చెందిన పింటూ మోతిరాం రౌతు(30), అతని బార్య గుంజన (26) లు పనిమీద బహ్మపురి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతుండగా మెరుపు దాడిలో పిడుగు పడి అక్కడికక్కడే మరణించారు. పార్డ్గావ్లో నివసిస్తున్న పింగ్తు మోతీరామ్ రౌత్ (32)...
0 Comments