ఎనిమిది రైతులమృతికి కారణమైన పులిని కాల్చి వేసేందుకు అనుమతి ఇవ్వండి.

ఎనిమిది రైతులమృతికి కారణమైన పులిని కాల్చి వేసేందుకు అనుమతి ఇవ్వండి.: రాజూరా తాలూకాలో పులి బీభత్సంపై అటవీశాఖామంత్రి ని కొరిన యం పి సురేషు ధానోర్ కర్ చంద్రపూర్ : జిల్లాలోని రంజూర, విరూర్ అటవీక్షేత్రంలో గత ఎనిమిది నెలల్లో ఎనిమిది మంది రైతులకు హతమార్చింది. పలు పెంపుడు జంతువులనూ బలితీసుకుంది. దీంతో ఎంపీ సురేష్ ధనోర్కర్ శనివారం అటవీ మంత్రి రాథోడ్ తో చరవాణి ద్వారా పులిని హతమార్చేందుకు అనుమతిని కోరారు. పులి గత 22 నెలలనుంచి రా జూర,విరూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ, ఎనిమిది అమాయక...

Post a Comment

0 Comments