కరోన రోగి మహిళకు ఆక్సిజన్ అందక మృతి

కరోన రోగి మహిళకు ఆక్సిజన్ అందక మృతి: చంద్రపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన చంద్రపూర్ : వేగంగా పెరుగుతున్న కోవిడ్ సంక్రమణతో పాటు, చంద్రపూర్‌లో ప్రబుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కూడా జిల్లావాసుల జీవితాలకు శత్రువుగా మారింది. సరి అయిన చికిత్స తోపాటు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇటీవల ఒక మహిళ మరణించింది. శుక్రవారం ఇక్కడ కోవిడ్ ఆసుపత్రిలో ఒక కరోన సోకిన మహిళ ను చేర్చారు. కరోన సోకటం వల్ల కామహిళ యొక్క ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గింది. ఆమెను చక్రాల కుర్చీపై ఆసుపత్రికి...

Post a Comment

0 Comments